మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇవాళ సందర్శిం చనున్నారు. తొలుత సుం దిల్ల, అన్నారం బరాజ్లను పరిశీలించి అనంతరం మేడిగడ్డ బరాజ్ను సందర్శిస్తారు. NDSA నిపుణుల కమిటీ మధ్యంతర సిఫారసుల మేరకు 3 బరాజ్ల రక్షణకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నిర్మాణ ఏజెన్సీలు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పనులను ఈఎన్సీ అనిల్కుమార్, నాగేందర్రావు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్న మంత్రి ఉత్తమ్
0
157
Previous article
Next article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


