32.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

గత వైసీపీ పాలనపై మంత్రి కందుల దుర్గేష్‌ విమర్శలు

    ఏపీలో  మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పెన్షన్‌ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్‌. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయ న గత ప్రభుత్వం రబీ సీజన్‌ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండల్ని అభివృద్ధి చేస్తానని, గతం లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్