ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయ న గత ప్రభుత్వం రబీ సీజన్ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండల్ని అభివృద్ధి చేస్తానని, గతం లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్.
గత వైసీపీ పాలనపై మంత్రి కందుల దుర్గేష్ విమర్శలు
0
278
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


