మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన నివాసం నుంచి సాగిన అంతిమ యాత్రలో మాజీ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జావద్ అనిల్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న రాథోడ్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమ యాత్ర
0
238
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


