Delhi Liquor Case |ఇద్దరు మంత్రుల రాజీనామా.. సీఎం ఆమోదం

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సీఎం కేజ్రీవాల్(Kejriwal) ఆమోదించారు. మరోవైపు ఇటీవల జైలు నుంచి విడుదలైన మరో మంత్రి సత్యేంద్ర జైన్(Satyendar Jain) కూడా మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తూ ఆయన సంతకం చేశారు. అయితే ఆయన రాజీనామాకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తన అరెస్టుకు వ్యతిరేకంగా సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన  CJI చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Read Also: తెలంగాణలో కంరెంట్ కు ఫుల్ డిమాండ్

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్