29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

Delhi Liquor Case |ఇద్దరు మంత్రుల రాజీనామా.. సీఎం ఆమోదం

Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సీఎం కేజ్రీవాల్(Kejriwal) ఆమోదించారు. మరోవైపు ఇటీవల జైలు నుంచి విడుదలైన మరో మంత్రి సత్యేంద్ర జైన్(Satyendar Jain) కూడా మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తూ ఆయన సంతకం చేశారు. అయితే ఆయన రాజీనామాకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తన అరెస్టుకు వ్యతిరేకంగా సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన  CJI చంద్రచూడ్ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Read Also: తెలంగాణలో కంరెంట్ కు ఫుల్ డిమాండ్

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్