24.2 C
Hyderabad
Monday, September 25, 2023

AP Employees | సమయం లేదు సారూ.. పరిష్కరిస్తారా? లేదా?

AP Employees | ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆందోళనబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘం నేతలతో కలిసి సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తూ ఉద్యమ నోటీసులు అందజేశారు. ఇకపై చాయ్, బిస్కెట్ సమావేశాలతో మోసపోయే ప్రసక్తే లేదని.. ఉద్యోగులను ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఏపీ జేఏసీ(AP JAC) అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మార్చి 9 నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని.. దశల వారిగా తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ డౌన్, పెన్ డౌన్, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడించారు.

Read Also: ముంబైలో క్రికెట్ దేవుడి విగ్రహం ఏర్పాటు

 

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్