స్వతంత్ర టీవీ వార్తకు స్పందన వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయురాలు జానకిని సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ ఆర్డర్ కాపీని జానకికి ఎంఈఓ స్వరూప అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె లోని కొండపేట జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జానకి, కొందరు టీచర్లు వ్యక్తి గతంగా దూషించుకునేవారు. దాంతో పాటు విద్యార్థుల భవిష్యత్తునుగాలికి వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం స్వతంత్ర టీవీ వెలుగులోకి తీసుకొచ్చిం ది. జిల్లా అధికారులు చెప్పినా వారి పద్ధతి మారలేదు. దీంతో హెచ్ఎం జానకిని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు.
స్వతంత్ర టీవీ వార్తకు స్పందించిన మండల విద్యాధికారి
0
196
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


