పాకిస్తాన్ లో మాల్‌ లూటీ. అసలు ఏమైంది..?

ప్రారంభమైన అరగంటకే మాల్‌ను లూటీ చేశారు పాకిస్తానీలు. ఒకరు ఇద్దరు కాదు.. లక్ష మంది వరకూ పోటెత్తి అందికాడికి అందుకుని మాల్‌ను ధ్వంసం చేశారు. ఈ వింత ఘటన కరాచీలోని డ్రీమ్‌ బజార్‌లో జరిగింది.

విదేశాల్లో ఉంటున్న డ్రీమ్‌ బజార్‌ యజమాని ప్రారంభం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే అంటూ విక్రయాలపై సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో మాల్‌ ప్రారంభంకాగానే పోటెత్తిన జనం.. లోపలకు చొచ్చుకుని పోయి ఎవరికి అందికనకాడికి వాళ్లు వస్తువులను ఎత్తుకెళ్లి మాల్‌ను లూటీ చేశారు. ఇక ఒక్కసారిగా జనం ఎగబడటంతో అక్కడి సెక్యూరిటీ, పోలీసులు చేతులెత్తాశారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్