24.8 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

పాకిస్తాన్ లో మాల్‌ లూటీ. అసలు ఏమైంది..?

ప్రారంభమైన అరగంటకే మాల్‌ను లూటీ చేశారు పాకిస్తానీలు. ఒకరు ఇద్దరు కాదు.. లక్ష మంది వరకూ పోటెత్తి అందికాడికి అందుకుని మాల్‌ను ధ్వంసం చేశారు. ఈ వింత ఘటన కరాచీలోని డ్రీమ్‌ బజార్‌లో జరిగింది.

విదేశాల్లో ఉంటున్న డ్రీమ్‌ బజార్‌ యజమాని ప్రారంభం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే అంటూ విక్రయాలపై సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో మాల్‌ ప్రారంభంకాగానే పోటెత్తిన జనం.. లోపలకు చొచ్చుకుని పోయి ఎవరికి అందికనకాడికి వాళ్లు వస్తువులను ఎత్తుకెళ్లి మాల్‌ను లూటీ చేశారు. ఇక ఒక్కసారిగా జనం ఎగబడటంతో అక్కడి సెక్యూరిటీ, పోలీసులు చేతులెత్తాశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్