35.7 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పై ఉంది – చిన్న జీయర్ స్వామి

ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని చిన్న జీయర్ స్వామి అన్నారు. భారతదేశ చరిత్రకు కొలమానం లేదన్న ఆయన పూర్వీకులు తరతరాలుగా అందిస్తున్న ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మోటుపల్లి రంగాచార్యుల విగ్రహ ప్రతిష్ఠలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన చిన్నజీయర్ స్వామివారికి ఆలయ నిర్వహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Latest Articles

తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD వెట్రివేల్ నియామకం రద్దు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌( Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమించిన రికీ రాధాన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్