స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ పట్టణాలైన బెంగుళూరు, మైసూర్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ సోదాలు చేపడుతున్నాడు అధికారులు. ఈ సోదాల్లో రూ.15 కోట్లు, రూ.5 కోట్ల విలువ చేసే బంగారం సీజ్ చేశారు. శాంతినగర్, సదాశివ నగర్, శివాజీనగర్లోని ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
బెంగుళూరు, మైసూర్లో ఐటీ దాడులు
0
394
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


