స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ పట్టణాలైన బెంగుళూరు, మైసూర్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ సోదాలు చేపడుతున్నాడు అధికారులు. ఈ సోదాల్లో రూ.15 కోట్లు, రూ.5 కోట్ల విలువ చేసే బంగారం సీజ్ చేశారు. శాంతినగర్, సదాశివ నగర్, శివాజీనగర్లోని ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.