తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా

తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence Bureau) బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత(Kavita) ఈడీ విచారణ.. అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) నేతల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో కవిత విచారణ జరగనున్న రోజే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 12న జరగనున్న  CISF పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొననున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్(Intelligence Bureau) వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్