ఆరోపణలు రుజువు చేస్తే… మా ఆస్తి రాసిస్తా: బాలినేని

MLA Balineni | ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై స్పందించిన బాలినేని.. మైత్రీ సంస్థలో తనకు పెట్టుబడులున్నాయో? లేదో? పవన్‌ కల్యాణ్‌ దర్యాప్తు చేసుకోవచ్చనని అన్నారు. మైత్రీ మూవీస్‌ సినిమాల్లో తమకు పెట్టుబడులున్నాయన్న ఆరోపణలు సరికాదన్నారు. నాకు గాని, మా వియ్యంకుడు భాస్కర్‌ రెడ్డికి గాని మైత్రీ మూవీస్‌ సినిమాల్లో రూపాయి పెట్టుబడి లేదన్నారు. ఒకవేళ ఎవరైన పెట్టుబడులు పెట్టినట్లు రుజువు చేస్తే మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తానని.. అంతేకాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌లో బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్‌ మూర్తి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్