Andhra Pradesh | ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. రైతులు, గొల్లకాపర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉభయ గోదావరితో పాటు కోనసీమ, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలియజేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ మోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అలర్ట్.. ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం
0
247
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


