24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
spot_img

చిన్న పిల్లలను అమ్మే ముఠా అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుగూడలో ఇద్దరు అడ పిల్లలను రూ. 5. 50 లక్షలకు ఓ తల్లిదండ్రులు అమ్మారు. ఒక పాపకు రూ. 2 లక్షల 50 వేలు, మరో పాపకు 3 లక్షలకు బేరంతో ఆదిలాబాద్ నుండి కర్నాటకలో‌ని కుంటర్వాకకు అమ్మారు. ఈ తతంగంలో ఆర్ఎంపి డాక్టర్ జగన్నాథ్ మధ్యవర్తిగా ఉన్నట్లు తేలింది. పిల్లల అమ్మకంలో మొత్తం 12మంది ముఠా ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. 9 మందిని అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితుడు పరారీలోఉన్నారు. పిల్లలను అమ్మిన తల్లిదండ్రులను, కోనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిడిఎస్ అధికారుల సమాచారంతో బయటపడిన ముఠా వ్యవహారం బయటపడింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్