చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న అనంతరం మొదటగా 5 ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని కొనియాడారు. గత ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల సంబరాలు
0
167
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


