చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న అనంతరం మొదటగా 5 ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని కొనియాడారు. గత ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల సంబరాలు
0
163
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


