జర్నలిస్టు సమస్యల కోసం నిరంతరం పోరాడే TUWJ IJU యూనియన్ మూడో మహసభలను ఖమ్మంలో నిర్వహిస్తున్న ట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ హయాం లో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం మహాసభలలో కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే మహసభలకు ఖమ్మం జిల్లా ఆతిధ్యం ఇవ్వడం సంతోషకర మన్నారు.
ఖమ్మంలో TUWJ, IJU యూనియన్ సమావేశం
0
441
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


