కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని DCCB బ్యాంక్ ముందు రైతులు ధర్నాకు దిగారు. రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం తెలిపారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సురేందర్ హెచ్చరించారు. రైతుల భూములలో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పాతడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేద న్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడం మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్.
డీసీసీబీ బ్యాంకు అధికారుల ముందు రైతుల ధర్నా
0
326
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


