తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయపై నుంచి ఓ విమానం వెళ్లడం కలకలం రేపింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్ర విమానయానశాఖను టీటీడీ కోరింది.
BREAKING: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
0
146
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


