24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

BREAKING: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమలలో శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయపై నుంచి ఓ విమానం వెళ్లడం కలకలం రేపింది. ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్‌గా తిరుమలను ప్రకటించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్ర విమానయానశాఖను టీటీడీ కోరింది.

Latest Articles

తెలంగాణలో బీర్ల ధరల పెంపు

తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న MRPపై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే రెండేళ్లకోసారి ధరలను పెంచాలని ఎక్సైజ్‌ చట్టం చెబుతోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్