స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో నంద్యాల కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు దంపతులిద్దర్ని కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో కొత్తపల్లి వద్ద ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో ఈరోజు ఉదయం అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం పాణ్యం పోలీసు స్టేషన్కు తరలించారు. భూమా అఖిలప్రియపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం దంపతులకు రిమాండ్ విధించింది.
బ్రేకింగ్: భూమా అఖిలప్రియ దంపతులకు రిమాండ్
0
354
Previous article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


