స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు తెలిపింది. ఈ ఘటన మే 16 (మంగళవారం) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం వెల్లడించింది.
గాల్లోనే కుదుపులకు లోనైన విమానం.. ప్రయాణికులకు గాయాలు
0
246
Previous article
Next article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


