స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ని బ్యాన్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో అమాంతం బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఆర్బీఐ నిర్ణయంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం అమ్మకాలు పెరిగినట్టు చెబుతున్నారు యజమానులు.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2 లక్షల వరకు 2 వేల నోట్లు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. ఇప్పుకే ఇంతమేరకు బంగారం ధర పెరుగుతే.. మున్ముందు ఇంకా ఎంత పెరుగుతుందోనని అభిప్రాయపడుతున్నారు పసిడి ప్రియులు.
2 వేల నోట్ల బ్యాన్ ఎఫెక్ట్.. అమాంతం పెరిగిన బంగారం అమ్మకాలు
0
264
Previous article
Next article
Latest Articles
ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం.. డమ్మీ బొమ్మతో ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్
మోడల్, నటి ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. భోపాల్లోని ఘటన జరిగిన ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు అధికారులు. ఇందులో భాగంగా ట్విషా శర్మ భర్త సమర్థ్...
- Advertisement -
- Advertisement -


