స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ని బ్యాన్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో అమాంతం బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఆర్బీఐ నిర్ణయంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారం అమ్మకాలు పెరిగినట్టు చెబుతున్నారు యజమానులు.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2 లక్షల వరకు 2 వేల నోట్లు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. ఇప్పుకే ఇంతమేరకు బంగారం ధర పెరుగుతే.. మున్ముందు ఇంకా ఎంత పెరుగుతుందోనని అభిప్రాయపడుతున్నారు పసిడి ప్రియులు.
2 వేల నోట్ల బ్యాన్ ఎఫెక్ట్.. అమాంతం పెరిగిన బంగారం అమ్మకాలు
0
289
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


