స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. సుప్రీం కోర్టులో తను పిటిషన్ వేసిన విషయాన్ని తెలిపారు అవినాష్. రేపు తన పిటిషన్పై విచారణ ఉందని.. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా 27 వరకు మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపారు.
సీబీఐకి మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
0
310
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


