39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా

AP Group 1 Mains |ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ పరీక్షను… జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేశామని ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు వెల్లడించారు. వాయిదా వేసిన ఈ పరీక్షల్ని జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహిస్తామని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి రాష్ట్రం నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరు కానున్నారు.

Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే

Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్