ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఫోరం ఛైర్మన్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఓ జీవోను విడుదల చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కన్సల్టేటివ్ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది ఈ ఫోరం. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది.
మరో ప్రధానమైన నిర్ణయం తీసుకున్న.. కూటమి ప్రభుత్వం
0
200
Previous article
Next article
Latest Articles
పవన్ కళ్యాణ్ బోటు ప్రయాణం
తూ.గో జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పుష్కరఘాట్ వద్ద అభివృద్ధి పనులను పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫొటో ప్రదర్శనను పరిశీలించారు. పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు...
- Advertisement -
- Advertisement -


