29 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

నేడు ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ దీక్ష

నేడు ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ దీక్షబూననుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది బీజేపీ. ఈ మేరకు పార్టీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చింది కమలం పార్టీ. తప్పుడు హామీలతో కాలయాపన చేస్తూ రైతులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలను రేవంత్‌ సర్కార్‌ మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీలపై పట్టుబడుతూ దీక్ష చేపట్టనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్