39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేష్ పాదయాత్ర

Yuvagalam |’యువగళం’ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లి నియోజకవర్గంలో ట‌మోటా రైతుల కోసం ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార వైసీపీపై విరుచుకుపడుతూ.. రాష్ట్రంలోని ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పడాలని అన్నారు. కాగా, చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న మొదలుకొని.. ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి అయింది.

Read Also: జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. వారాహిలో వెళ్లనున్న పవన్!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఇక్కడ ఉద్యోగాలు అమ్మబడును ?

    మున్సిపాలిటీ ఉద్యోగుల నియామకాల్లో రూల్స్‌ బ్రేక్‌.. ఎన్నికల కోడ్‌తో హడావుడిగా భర్తీలు... కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే అంతా కానిచ్చిన అధికారులు. ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు. ఇంతకీ ఉద్యోగాల అమ్మకాలేంటి..? ఎవరా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్