32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

పార్లమెంటులోపల దాడి చేసిన కేసు

      గత డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోక్ సభలో హల్ చల్ చేసిన కేసులో నింది తులను నేడు కోర్టులో హాజరు పరచారు. వారు ఆరుగురు తమ న్యాయవాదిని మార్చు కున్నారు. వారందరి తరుపున ఒకే న్యాయవాది వాదించనున్నారు. దీంతో కోర్టు వారి కేసు తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. వారి జుడీషియల్ కస్టడీని కూడా అప్పటివరకూ కోర్టు పొడి గించింది. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని నిందితులలో నీలం అజాద్ కోర్టుకు విన్నవిం చారు. తనకు ఎక్స్ రే తీయించినా, మెడిసిన్ కల్పించడం లేదని పేర్కొన్నారు. నిర్దిష్ట మైన దరఖాస్తును కోర్టుకు సమర్పించాలని నీలం తరుపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్