తెలంగాణ: గవర్నర్ తమిళిసై పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తమిళిసైపైఅసహనం వ్యక్తం చేస్తూ.. సుప్రీంను ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా పెండింగ్లో పెట్టడంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ వేడయంతో.. ఆ పిటిషన్ ను నేడు విచారించనుంది.
తమిళిసై పై తెలంగాణ సర్కారు పిటిషన్… నేడు సుప్రీం కోర్టులో విచారణ
0
625
Previous article
Next article
Latest Articles
పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కెవాల్ సింగ్ ధిల్లాన్ను నియమించింది. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా...
- Advertisement -
- Advertisement -


