తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనను టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నాక.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఫ్రిల్ 14వ తేదిన శాకుంతలం సినిమా విడుదలవుతుందని అన్నారు. త్వరలోనే హీరో రామ్ చరణ్, శంకర్ మూవీ విడుదలవుతుందని తెలిపారు. అలాగే తమిళంలో కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు.

Read Also: బిల్లు ఆమోదం పొందకుంటే.. దీక్ష విరమించేది లేదు: కవిత

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్