27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనను టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నాక.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఫ్రిల్ 14వ తేదిన శాకుంతలం సినిమా విడుదలవుతుందని అన్నారు. త్వరలోనే హీరో రామ్ చరణ్, శంకర్ మూవీ విడుదలవుతుందని తెలిపారు. అలాగే తమిళంలో కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు.

Read Also: బిల్లు ఆమోదం పొందకుంటే.. దీక్ష విరమించేది లేదు: కవిత

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్