ఆర్ & బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. మాదాపూర్లో ఆర్ & బి (రోడ్లు & భవనాల శాఖ) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసం సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఆస్తులు, పెట్టుబడుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం.
ఆర్ & బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు
0
16
Latest Articles
ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్.. కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను...
- Advertisement -
- Advertisement -


