ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనలకు నిబంధనలతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. మొదట అనుమతి లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా తర్వాత మొదటి సారి CJP నిరసన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసనలో సీజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే మాట్లాడనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసనలు.. షరతులతో అనుమతి ఇచ్చిన పోలీసులు
0
17
Latest Articles
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
- Advertisement -
- Advertisement -


