కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. వారం రోజుల్లో తెలంగాణలోకి

మండుటెండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులోనూ కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Latest Articles

రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్