మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగింది ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కువైట్ ఎయిర్పోర్టుపై దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు మృతి చెందినట్టు కువైట్లోని భారత ఎంబసీ వెల్లడించింది.
కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
0
12
Previous article
Next article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


