రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌

10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు, మూడు రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్‌, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 8వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు గడువు ఇచ్చారు. జూన్‌ 18న ఎన్నికలు ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్‌ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్