CS Santhi Kumari | రెరా చైర్మన్ గా సీఎస్ శాంతికుమారి నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Santhi Kumari)కి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఇటీవల సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు.

Read Also: సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్

Follow us on:  Youtube  Instagram

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్