32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

TDP Leader Pattabhi | టీడీపీ సీనియర్ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

TDP Leader Pattabhi |టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను తిరస్కరించింది. పట్టాభి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని.. విచారణలో పోలీసులకు సహకరించాలని.. అలాగే రూ.25వేల చొప్పున ఇద్దరు షూరిటీ ఇవ్వాలని ఆదేశించారు.

Read Also: తగ్గేదే లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో.. పెద్దిరెడ్డికి లోకేశ్ మాస్ వార్నింగ్

Follow us on:  Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్