మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఏపీ పరువు తీశారటూ మండిపడ్డారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. జగన్కు వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు. అదే అదానీ సంస్థ యూనిట్ విద్యుత్ను పక్క రాష్ట్రాలకు ఒక రూపాయి 99 పైసలకు అగ్రిమెంట్లు చేసుకుంటే..ఒక్క ఏపీలో మాత్రం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందాలు చేసుకున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. దీని వల్ల దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని చెప్పారు. ఇది ఏపీ ప్రజలను మోసం చేయడం కాదా అని షర్మిల ప్రశ్నించారు.
మాజీ సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ షర్మిల
0
182
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


