కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల నేతలు జుగుప్సాకరమైన, వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతారహితంగా రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ, ఏ మొహం పెట్టుకొని రేవంత్రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఎవరికీ గులాం కాదని..భారతీయులకు బీజేపీ పార్టీకి మాత్రమే గులాంను అని సీఎంకు కిషన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం
0
162
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


