తెలంగాణ ప్రభుత్వ తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. డీజేలపై నిషేధం సరైంది కాదన్నారు. వాహనాలకు స్పీడ్ లిమిట్ ఎలా ఉంటుందో.. అదే మాదిరిగా డీజేలకు సౌండ్ లిమిట్ పెట్టాలన్నారు. రాజకీయ పార్టీలతో పోలీస్ కమిషనర్ సమావేశం మొక్కుబడిగా.. అందర్నీ పిలిచి మాట్లాడినట్లుగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలు హిందువుల ఉత్సవాలను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారాయన. కేసులు పెట్టినా ఏం చేసినా యథావిధిగా మా ఉత్సవాలు నిర్వహించుకుంటామన్నారు. ఆలయాల్లో మైకులు తీసేస్తే మసీదుల్లోనూ మైక్లను తీసేయాల్సిందేనని స్పష్టం చేశారు రాజాసింగ్.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై.. రాజాసింగ్ ఫైర్
0
160
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


