మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు

     మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం నియోజకవర్గ టీడీపీ కీలక నేతలకు టచ్ లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లారు. టీడీపీ అధిష్టానం నుంచి మైలవరంలో తాను పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వసంత చెబుతున్నట్టు సమాచారం. తాను వైసీపీలో ఉన్నపుడు టీడీపీ నేతలతో ఏమైనా అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుని ఇకపై పని చేద్దామని వసంత చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు నియోజక వర్గంలో టీడీపీ నేతలతో వసంత సమా వేశమ య్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావు అసమ్మతి చల్లర్చటం పై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

Latest Articles

బాల్క సుమన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని.. ఆఫీసులకు నిప్పుపెట్టాలని మాట్లాడిన బాల్క సుమన్‌.. సింగరేణి కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్