మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం నియోజకవర్గ టీడీపీ కీలక నేతలకు టచ్ లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లారు. టీడీపీ అధిష్టానం నుంచి మైలవరంలో తాను పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వసంత చెబుతున్నట్టు సమాచారం. తాను వైసీపీలో ఉన్నపుడు టీడీపీ నేతలతో ఏమైనా అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుని ఇకపై పని చేద్దామని వసంత చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు నియోజక వర్గంలో టీడీపీ నేతలతో వసంత సమా వేశమ య్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావు అసమ్మతి చల్లర్చటం పై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు
0
267
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


