చిన్న పిల్లలను అమ్మే ముఠా అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పిల్లలను అమ్మే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుగూడలో ఇద్దరు అడ పిల్లలను రూ. 5. 50 లక్షలకు ఓ తల్లిదండ్రులు అమ్మారు. ఒక పాపకు రూ. 2 లక్షల 50 వేలు, మరో పాపకు 3 లక్షలకు బేరంతో ఆదిలాబాద్ నుండి కర్నాటకలో‌ని కుంటర్వాకకు అమ్మారు. ఈ తతంగంలో ఆర్ఎంపి డాక్టర్ జగన్నాథ్ మధ్యవర్తిగా ఉన్నట్లు తేలింది. పిల్లల అమ్మకంలో మొత్తం 12మంది ముఠా ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. 9 మందిని అరెస్టు చేశారు మరో ముగ్గురు నిందితుడు పరారీలోఉన్నారు. పిల్లలను అమ్మిన తల్లిదండ్రులను, కోనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిడిఎస్ అధికారుల సమాచారంతో బయటపడిన ముఠా వ్యవహారం బయటపడింది.

 

Latest Articles

ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్‌ కళ్యాణ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్