స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కర్నూలు ఎస్పీతో చర్చలు జరుపుతున్నారు. ఎస్పీతో మాట్లాడుతూ.. అవినాష్ను లొంగిపోవాలని చెప్పాలంటూ ఎస్పీని కోరారు సీబీఐ అధికారులు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్పీతో వారు చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు విచారణకు రావాలని అవినాష్ కు సీబీఐ నోటీసులు పంపగా… తాను విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు అవినాష్. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
‘అవినాష్ను లొంగిపోమనండి’.. కర్నూలు ఎస్పీతో సీబీఐ చర్చలు
0
684
Previous article
Next article
Latest Articles
జగన్ 2.0 సూపర్ యాప్ లాంఛ్ చేసిన జగన్
సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి...
- Advertisement -
- Advertisement -


