స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఒకదానినొకటి వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరొక వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. మృతులు దొంగస్వామి, రమేష్, కృష్ణగా గుర్తించారు. మమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
0
399
Previous article
Latest Articles
ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం.. డమ్మీ బొమ్మతో ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్
మోడల్, నటి ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. భోపాల్లోని ఘటన జరిగిన ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు అధికారులు. ఇందులో భాగంగా ట్విషా శర్మ భర్త సమర్థ్...
- Advertisement -
- Advertisement -


