స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఒకదానినొకటి వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరొక వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. మృతులు దొంగస్వామి, రమేష్, కృష్ణగా గుర్తించారు. మమ్మిడివరం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం
0
409
Previous article
Latest Articles
జగన్ 2.0 సూపర్ యాప్ లాంఛ్ చేసిన జగన్
సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి...
- Advertisement -
- Advertisement -


