స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కడపకు చెందిన విశ్వనాథ్ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.
సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత
0
461
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


