స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. ముఖ్యమంత్రి ఎవరన్న నిర్ణయంపై పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని అన్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను ఢిల్లీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.
నేను ఢిల్లీ వెళ్లట్లేదు: డీకే శివకుమార్
0
342
Latest Articles
మజ్జివలస గ్రామంలో ఉద్రిక్తత…హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సభ్యుల బృందాన్ని...
- Advertisement -
- Advertisement -


