స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బరిలో దిగిన గుజరాత్ ఆటగాళ్లు కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటివరకు టోర్నీలో 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 8 మ్యాచుల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ 11 మ్యాచ్లు ఆడి నాలుగింట్లో నెగ్గి 9వ స్థానంలో ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
0
372
Next article
Latest Articles
మజ్జివలస గ్రామంలో ఉద్రిక్తత…హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సభ్యుల బృందాన్ని...
- Advertisement -
- Advertisement -


