స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అనేక సార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంగా మారింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్రెడ్డి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించించిన సంగతి తెలిసిందే.
బ్రేకింగ్: అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు
0
544
Latest Articles
రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
- Advertisement -
- Advertisement -


