25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బ్రేకింగ్: అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని అనేక సార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంగా మారింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించించిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్